Tuesday, April 30, 2024
- Advertisement -

పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ మాజీ మంత్రి పై ఆరోపణలు చేసిన నటి.. ఎవరంటే?

- Advertisement -

సినీనటి చాందిని తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి గత ఐదు సంవత్సరాల నుంచి తనతో సహజీవనం చేస్తూ తనని వాడుకున్నాడని, ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే నీ దిక్కున్న చోట చెప్పుకో అంటూ తనను బెదిరిస్తున్నాడని సినీనటి చాందిని మాజీ మంత్రి పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తమిళనాడుకు చెందిన మాజీ మంత్రి మ‌ణికంద‌న్ ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో మంత్రిగారితో సినీనటి చాందినికి పరిచయం ఏర్పడింది.

ఈ పరిచయం కాస్త వారిద్దరి మధ్య సహజీవనానికి దారితీసింది. ఈ క్రమంలోనే గత ఐదు సంవత్సరాల నుంచి తనని శారీరకంగా వాడుకున్నాడని,ఇప్పుడు పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి మొహం చాటేస్తున్నారు అంటూ నటి ఆవేదన వ్యక్తం చేసింది.ఐదు సంవత్సరాల నుంచి తన పై మోజు తీర్చుకొని ఇప్పుడు పెళ్లికి మొహం చాటేయడంతో తనను పెళ్లి చేసుకోవాలని నటి నిలదీయడంతో మంత్రి ఏకంగా తనను బెదిరిస్తున్నాడని చాందిని తీవ్ర ఆరోపణలు చేసింది.

Also read:రొమాంటిక్ మూడ్ లో హైపర్ ఆది..ఏకంగా హగ్గులతో రచ్చ!

మంత్రిని పెళ్లి చేసుకుంటావా లేదా అని నిలదీయడంతో తనతో ఏకాంతంగా గడుపిన అశ్లీల ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేస్తానని బెదిరిస్తున్నాడని, రౌడీలతో తనపై దాడి చేయిస్తానని బెదిరిస్తున్నట్లు చెన్నై సిటీ పోలీసు కమీషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది చాందిని. మణికందన్ జయలలిత సీఎంగా ఉన్నప్పుడు ఐటి శాఖ మంత్రిగా పని చేశారు.ప్రస్తుతం మంత్రిగారి రాసలీలలు బయటపడటంతో తమిళనాడు ఇది చర్చనీయాంశంగా మారింది.

Also read:ఆ హీరోతో డేటింగ్ చేయాలని ఉంది: రష్మిక

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -