Thursday, April 25, 2024
- Advertisement -

తమిళనాట దూసుకు వెళ్తున్న డీఎంకే

- Advertisement -

తమిళనాడులో మొత్తం 234 సీట్లకు ఇటీవల ఎన్నికలు నిర్వహించగా, నేటి ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కౌంటింగ్ తొలి రౌండ్‌లో ప్రతిపక్ష డీఎంకే ఆధిక్యం కొనసాగిస్తోంది. మరోవైపు తమిళనాడులో తాము మరోసారి అధికారంలోకి రానున్నామని అధికార అన్నాడీఎంకే, బీజేపీ కూటమి ధీమాగా ఉంది.

నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం…

తమిళనాడులో మొత్తం 234 సీట్లకు ఇటీవల ఎన్నికలు నిర్వహించగా, నేటి ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కౌంటింగ్ తొలి రౌండ్‌లో ప్రతిపక్ష డీఎంకే ఆధిక్యం కొనసాగిస్తోంది. డీఎంకే కూటమి 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, అన్నాడీఎంకే 4 స్థానాల్లో ముందంజలో ఉంది.

ఈయన ఎవరో గుర్తు పట్టారా..

నటుడు కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యమ్ పార్టీ ఈ ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపలేదు. కోయంబత్తూర్ నుంచి పోటీ చేసిన కమల్ హాసన్ మాత్రం ఆదిక్యంలో ఉన్నారు. కొలత్తూరు నుంచి పోటీ చేసిన డిఎంకె అధినేత స్టాలిన్ కూడా భారీ ఆదిక్యంలో ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -