Tuesday, May 21, 2024
- Advertisement -

శిరీష కేసులో కొత్త నిజాలు ఏంట‌వి…?

- Advertisement -
Beautician Sirisha’s case takes new turn..?

బ్యూటీషియన్ శిరీష అనుమానాస్పద మృతి కేసు రోజుకో మ‌లుపుతిరుగుతోంది.ఆమెది హ‌త్యా లేకాఆత్మ‌హ‌త్యా అనేదానిపైన పోలీస్ అధికార‌లు….కుటుంబ‌స‌భ్యుల మ‌ధ్య విరుద్ద ప్ర‌క‌ట‌నులు వెలువ‌డుతున్నారు.పోలీస‌లు ఆత్మ‌హ‌త్యేనంటుంటే …శిరీష బంధువులు హ‌త్యేనంటున్నారు.

అయితే తాజాగా కేసులో మ‌రి కొన్ని నిజాలు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.ఆమె స్నేహితుడు శ్రవణ్ పోలీసులకు కీలక సమాచారాన్ని అందించాడు. ఈ కేసులో మరో ఇద్దరు ఎస్ఐల పేర్లను ఆయన చెప్పాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.

{loadmodule mod_custom,GA1}

వివారాల ప్ర‌కారం మే 30, 31న కుకునూరుపల్లి ఎస్ఐ ప్రభాకర్ రెడ్డికి తాను ఫోన్ చేశానని, ఓ సమస్య ఉందని, దాన్ని సెటిల్ చేయాలని కోరానని శ్రవణ్ తెలిపాడు. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లోని ఎస్సై హరీందర్ కు ఫోన్ చేసిన ప్రభాకర్ రెడ్డి, ఈ కేసును ప్రత్యేకంగా చూడాలని 31వ తేదీన కోరాడని, అయితే, దీన్ని మరో ఎస్ఐ శ్రీనివాస్ విచారిస్తున్నట్టు హరీందర్ చెప్పాడని అన్నాడు.
ఆ తరువాత మరో రెండుసార్లు ప్రభాకర్ రెడ్డితో తాను మాట్లాడానని, కేసును సెటిల్ చేయడంలో బంజారాహిల్స్ పోలీసులు విఫలం కావడంతోనే, ప్రభాకర్ రెడ్డి తమను కుకునూరుపల్లికి పిలిచారని చెప్పాడు. జూన్ 4న రాజీవ్, శిరీషలతో కలసి బంజారాహిల్స్ పీఎస్ కు వెళ్లామని, కేసు ఎటూ తేలకపోవడంతోనే 12న కుకునూరుపల్లికి వెళ్లామని శ్రవణ్ అన్నాడు. లోతుగా విచారిస్తే ఇంకెన్న నిజాలు బ‌య‌ట‌కు వ‌స్తాయే.

{loadmodule mod_custom,GA2}

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}1R1JNfV8Jzw{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -