Friday, May 3, 2024
- Advertisement -

పాలనాయంత్రాంగంపై బైడెన్ దృష్టి..!

- Advertisement -

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్​.. పాలనాయంత్రాంగంపై దృష్టిపెట్టారు. తన మంత్రివర్గ కూర్పుపై కసరత్తులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం స్పీకర్​గా ఉన్న పెలోసీ.. మరోసారి ఆ పదవికి నామినేట్​ అయ్యారు. ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు జో బైడెన్.​

“దేశంలో కరోనా నియంత్రణ, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే అజెండాతో డెమొక్రటిక్​ నాయకత్వంలో ఆమెతో కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను” అని జో బైడెన్​, కాబోయే అమెరికా అధ్యక్షుడు అన్నారు.

తమ నాయకులను ఎన్నుకోవటానికి డెమొక్రటిక్​ పార్టీ నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఎక్కువమంది పెలోసీని బలపరిచారు. దీంతో ఆమె వచ్చే రెండేళ్లలో స్పీకరు బాధ్యతను నిర్వహించనున్నారు.

మొదటి సారి బైడెన్ విమర్శలు..!

నకిలీ సైనికులు.. జర జాగ్రత్త..!

రేడియో లో శ్రద్ధాంజలి.. ఆమె చాలా స్పెషల్..!

ఇది నిజంగా మహా అద్భుతం.. చచ్చి బతికాడు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -