- Advertisement -
బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు నగరంలో అభినందన సభ జరుగనుంది. గురువారం సాయంత్రం సికింద్రాబాద్ లోని ఇంపీరియల్ గార్డెన్లో ఈ సభను నిర్వహించనున్నారు.
ఈమేరకు శంషాబాద్ చేరుకున్న అమిత్షాను పార్టీ నేతలు ఆహ్వానించి భారీ ర్యాలీగా సికింద్రాబాద్ వైపు బయలుదేరారు. అమిత్షాతోపాటు పార్టీ నేతలు రాంమాధవ్, మురళీధర్రావు తదితరులు ఉన్నారు.