Friday, April 26, 2024
- Advertisement -

లక్షలాది మందిని మోసం చేసిన మాజీ మంత్రి అరెస్ట్..!

- Advertisement -

కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత ఆర్ రోషన్ బేగ్​ను కేంద్ర దర్యాప్తు బృందం(సీబీఐ) అరెస్టు చేసింది. ఐ-మానెటరీ అడ్వైజరీ(ఐఎంఏ) పోంజీ కుంభకోణం కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

రోషన్​కు సీబీఐ ఆదివారం ఉదయం సమన్లు జారీ చేసింది. సరైన ఆధారాల కారణంగా ఆయన్ను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆయన్ను కోర్టులో హాజరుపర్చగా.. న్యాయస్థానం జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించినట్లు వెల్లడించారు.

ఇస్లామిక్ పెట్టుబడుల మార్గాల ద్వారా అధిక రాబడిని ఇప్పిస్తామని హామీ ఇచ్చి కర్ణాటకకు చెందిన ఐఎంఏ సంస్థలు.. లక్షలాది మందిని మోసం చేశాయి. ఈ కుంభకోణం విలువ కోట్లలో ఉందని అధికారులు తెలిపారు.

కాంగ్రెస్ నాయకుడికి సీబీఐ సమన్లు..!

కోపంతో ఊగిపోతున్న ఉపరాష్ట్రపతి..!

ఢిల్లీ లో మరో జరిమానా పెంపు..!

ఆన్‌లైన్‌ రమ్మీపై నిషేధం.. అక్కడ ఆడితే జైలుకే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -