Wednesday, April 17, 2024
- Advertisement -

చంద్ర బాబు రోడ్ షో.. ఎలా సాగింది అంటే..!

- Advertisement -

మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలో టిడిపి అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. 41వ డివిజన్​లో దర్గా నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తెలుగుదేశం గెలుపు కోసం దర్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా నుంచి సితార సెంటర్ వరకు చంద్రబాబు రోడ్​ షో నిర్వహిస్తున్నారు.

అమరావతి కోసం విజయవాడ ప్రజలు గట్టిగా నిలబడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పట్టిసీమ నీటి లబ్ధిదారులు ఆలోచించాలన్నారు. ఇక్కడి మంత్రికి దుర్గమ్మపైనా భయం, భక్తి లేదని విమర్శించారు. విజయవాడలో టిడిపి గెలవకుంటే మీరు తలెత్తుకు తిరగలేరని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నేరస్థులు, గూండాల అడ్డాగా రాష్ట్రాన్ని మార్చారని విమర్శించారు. పేదవాడి కడుపు నింపే అన్న క్యాంటీన్లను తీసేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

ఢిల్లీలో మాట్లాడటానికి భయపడి ఇక్కడ అరుస్తున్నారు: పవన్ కళ్యాణ్

వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం.. ఫైర్ అయిన షర్మిల!

కేరళ రాజకీయాలలో ఇంత పెద్ద అస్త్రం.. ఎవరు ఊహించలేదు..!

ఆ 122 మంది నిర్దోషులే.. అసలు ఏమైంది అంటే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -