Thursday, April 25, 2024
- Advertisement -

నేత‌న్న‌లకు వైయ‌స్ జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు

- Advertisement -

జాతీయ చేనేత దినోత్స‌వం సందర్భంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేనేత‌ల‌కు ట్విట్ట‌ర్ ద్వార శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేర‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

“చేనేత‌ల క‌ష్టాల‌ను నా 3648 కి.మీ సుధీర్ఘ పాదయాత్రలో కళ్లారా చూశా. వారి బాధలు విన్నా. మన ప్రభుత్వం రాగానే వైయ‌స్ఆర్‌ నేత‌న్న నేస్తం ప‌థ‌కం ద్వారా అర్హుల‌కు ఏటా రూ.24వేలు ఇస్తూ వారికి అండ‌గా ఉంటున్నాం. నేత‌న్న‌లంద‌రికీ జాతీయ చేనేత దినోత్స‌వ శుభాకాంక్ష‌లు” అంటూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Also Read

మాజీ మంత్రి యనమలకు విజయసాయిరెడ్డి కౌంటర్..!

ఎమర్జెన్సీకి ఒకే నంబర్​.. అతి త్వరలో అమల్లోకి

థర్డ్​వేవ్.. పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -