Thursday, April 18, 2024
- Advertisement -

దేశ మాజీ ప్రధాని మృతి..!

- Advertisement -

సూడాన్​ మాజీ ప్రధాని సాదిక్​ అల్​-మహ్ది.. కరోనా కారణంగా మృతిచెందారు. యూఏఈలో చికిత్స పొందుతున్న ఆయన 84ఏళ్ల వయస్సులో తుదిశ్వాస విడిచారు. సూడాన్​లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న చివరి ప్రధానిగా, దేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీకి నాయకత్వం వహించిన నేతగా ఆయన గుర్తింపు పొందారు.

పాకిస్థాన్​ విపక్షంలోని ముఖ్య నేత, పాకిస్థాన్​ పీపుల్స్​ పార్టీ చీఫ్​ బిలావల్​ భుట్టో జర్దారీకి కరోనా పాజిటివ్​గా తేలింది. ఆయన ప్రస్తుతం ఐసోలేషన్​లో ఉన్నారు.

ప్రపంచంపై కరోనా పంజా కొనసాగుతోంది. ఇప్పటివరకు 6,09,08,673 కేసులు బయటపడ్డాయి. మొత్తం మీద 14,30,367 మంది కరోనాకు బలయ్యారు. బ్రిటన్​లో కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి.

వామ్మో.. పుష్ప లో తోమ్మిది మంది విలన్స్ అంటా..?

అవును మేమిద్దరం డేటింగ్ లో ఉన్నాం..!

పుష్ప స్పెషల్ సాంగ్ లో ఊర్వశి..!

10 ఏళ్ళ తర్వాత మహేష్ తో అనుష్క రొమాన్స్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -