Monday, April 29, 2024
- Advertisement -

కేసిఆర్ కి హై కోర్టు పంచ్ డైలాగ్స్.. గాల్లో నడవలా..!

- Advertisement -

గ్రేటర్​ హైదరాబాద్​ పరిధిలో ఫుట్​పాత్​ల ఆక్రమణలు తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. ఫుట్‌పాత్‌లు లేకుంటే పాదచారులు గాల్లో నడుస్తారా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. న్యాయవాది తిరుమలరావు పిల్​పై విచారణ చేపట్టిన న్యాయస్థానం… వెంటనే ఆక్రమణలు తొలగించాలని జీహెచ్​ఎంసీ, పోలీసులకు ఆదేశించింది.

సర్వేచేసి ఫుట్​పాత్​లు లేని ప్రాంతాలను గుర్తించాలని… లేనిచోట నిర్మాణాలు చేపట్టాలని సూచించింది. ఫుట్​పాత్​లను పాదచారులు మాత్రమే ఉపయోగించేలా చూడాలని తెలిపింది. ఆక్రమణల తొలగింపు, ఫుట్‌పాత్‌ల నిర్మాణంపై 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తమ ఆదేశాలు అమలు చేయకపోతే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించిన న్యాయస్థానం… తదుపరి విచారణను ఏప్రిల్ 15కి వాయిదా వేసింది.

అర్హతలున్న వారు చాలా మంది ఉన్నా వీరికే ఇచ్చా..!

మహేష్ మళ్ళీ సంక్రాంతికే ఎందుకు వస్తున్నట్టు?

రోడ్డు కి లాగడం ఖాయం: బండి

అంతా నీ హయాంలోనే జరిగింది.. ఇప్పుడు పేలుతున్నావ్.. బాబుపై విజయసాయిరెడ్డి ఫైర్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -