Sunday, May 5, 2024
- Advertisement -

అర్హతలున్న వారు చాలా మంది ఉన్నా వీరికే ఇచ్చా..!

- Advertisement -

కొత్తగా ఎన్నికైన జీహెచ్​ఎంసీ మేయర్​ గద్వాల విజయ లక్ష్మి, … ముఖ్యమంత్రి కేసీఆర్​ను కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్​ వారికి శుభాకాంక్షలు తెలిపారు. మేయర్, డిప్యూటీ మేయర్, తెరాస కార్పొరేటర్లు ముఖ్యమంత్రి కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలిపారు. మేయర్​గా అయ్యేందుకు అర్హతలున్న వారు చాలా మంది ఉన్నా… అందరికి అవకాశం ఇవ్వలేమని కేసీఆర్​ అభిప్రాయపడ్డారు.

నగర వైభవం మరింత పెంచేలా కృషి చేయాలని కొత్త మేయర్, డిప్యూటీ మేయర్​కు ముఖ్యమంత్రి సూచించారు. కొద్ది మందికే ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం వస్తుందని… దానిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సంయమనం, సహనంతో సాదాసీదాగా వ్యవహరించాలన్న సీఎం… బస్తీల్లో పేదల కష్టాలు, గోసలను పరిష్కరానికి పాటుపడాలని నిర్దేశించారు.

రోడ్డు కి లాగడం ఖాయం: బండి

అంతా నీ హయాంలోనే జరిగింది.. ఇప్పుడు పేలుతున్నావ్.. బాబుపై విజయసాయిరెడ్డి ఫైర్!

నవ్వుతూ మాట్లాడిన నిమ్మగడ్డ.. మొన్న కోపం నేడు హ్యాపీ..!

ఈ రెండు పార్టీలు చేసిన మోసం అందరూ చూశారు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -