Friday, April 19, 2024
- Advertisement -

అయోధ్య ఇప్పుడు దేశం మొత్తం..!

- Advertisement -

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి విరాళాలు సేకరించేందుకు దేశవ్యాప్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుబంధ సంస్థ విశ్వ హిందూ పరిషత్​. శ్రీ రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​తో కలిసి​ దేశవ్యాప్తంగా ప్రచారం చేపట్టేందుకు సిద్ధమవుతోంది.

ఈ మేరకు జనవరి 15 నుంచి ఫిబ్రవరి 27 వరకు విరాళాల సేకరణలో నిమగ్నం కానున్నట్లు విశ్వ హిందూ పరిషత్​ వెల్లడించింది. మరోవైపు.. ఆర్​ఎస్​ఎస్​ చీఫ్ మోహన్ భగవత్​తో కలిసి ప్రచార కార్యక్రమం గురించి చర్చించనున్నట్లు శ్రీ రామ జన్మ భూమి తీర్థ​ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ఆర్​ఎస్​ఎస్​ అనుబంధ సంస్థలు ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించాలని కోరనుంది. దేశవ్యాప్తంగా 4 వేల గ్రామాల్లో 11 కోట్ల కుటుంబాల నుంచి విరాళాలు సేకరించడమే లక్ష్యంగా ముందుకు సాగనున్నాయి.

బిగ్ బాస్ 4 లో ఎవరెవకి ఎంతెంత రెమ్యునరేషన్ అంటే.. ?

హిట్ సినిమాలను జస్ట్ మిస్ చేసుకున్నా హీరోయిన్లు..!

గుడికి వెళ్లేవారికి శివలింగాలే ప్రసాదం..!

పేపర్ కప్పులో టీ తాగడం అపాయమా? అవునంటున్నారు పరిశోధకులు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -