ఆంధ్రా ఆక్టోపస్ సర్వేల రారాజు లగడపాటి రాజగోపాల్ అంటె చెప్పాల్సిన పనిలేదు.ఆయన చేసిన సర్వేలు దాదాపు ఫిలితాలకు ఇంచుమించు సామానంగా ఉంటాయి.తాజాగా లగడపాటి సర్వే ఏపీలో హాట్ టాపిక్గా మారింది.కొద్దిరోజులక్రితం ఏపీలో ఎన్నికలు నిర్వహిస్తే వైసీపీనే విజయం తథ్యమని జోష్యం చెప్పారు.
ఇప్పుడు తాజాగా నంద్యాల ఉప ఎన్నికపై లగడపాటి సర్వే నిర్వహించారు.ఇది సంచలనంగా మారింది.భూమా కుటుంబానికి ప్రజలల్లో మంచిపేరు లేదని ఎన్నికల్లో గెలవాలంటె టీడీపీ మరింత శ్రమించాల్సి ఉంటుందని బాబుగుండెల్లో సీమ నాటుబాంబులు పేల్చారు.టీడీపీకి వ్యతిరేక ఫలితాలు వచ్చాయి.
గత ఎన్నికల్లో భూమాను ఓడించడంకోసం బాబు విశ్వప్రయత్నాలు చేశారు. తర్వాత అనేక కేసులు పెట్టి తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు.మంత్రి పదవి ఆశను చూపి పార్టీ పిరాయింపు ప్రోత్సహించి ఇవ్వకపోవడం,మరణించిన తర్వాత బాబు చేసేది లేక ఉప ఎన్నికకోసం అఖిలకు మంత్రిపదవి ఇచ్చారనేది భూమాఅభిమానులు వ్యతిరేకంగా ఉన్నారంట.
{loadmodule mod_custom,GA1}
నియేజక వర్గంలో శిల్పాకు మంచి పట్టుఉండటం,జగన్ ఇమేజ్ సొంత డబ్బుతో పనులు చేయడంవంటివి శిల్పాకు కలసివచ్చే అంశాలని సర్వేలో తేలిందట.ఇప్పటికే శిల్పా గెలుపు ఏకపక్షమైందని …మెజార్టీ రాకుండా అడ్డకొనేందుకే ప్రయత్నాలు చేయాలని ఆదేశాలు వచ్చాయంట.
వైసీపీదే గెలుపు ఫైనల్ అయినా …నియేజకవర్గంలో రెడ్డిసామాజికవర్గం,ముస్లిం,మైనారిటీ ఓట్లు కలపి దాదాపు 30 వేల ఓట్లు వస్తాయంట.ఉప ఎన్నిక సమయం దగ్గరపడుతుండటంతో లగడపాటి సర్వేటీడీపీ శ్రేణుల్లో ఆందోలన.. సోషియల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}AgZkjiIkCrM{/youtube}