Friday, April 19, 2024
- Advertisement -

డబ్బులు ఇస్తేనే డోర్లు ఓపెన్‌ చేస్తాం!

- Advertisement -

రాజమండ్రి నుంచి తిరుపతి వెళ్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. విమానంలో ఇందన సమస్య ఉందని ఫైలెట్లకు ముందే తెలుసా.. విమానంలో ఇండిగో సిబ్బంది ప్రయాణికులను బెదిరించారా.. అస్సలు విమానంలో ఎవ్వరు ఉన్నారు.

ఇండిగో విమాన సంస్థ భారత విమానా సర్వీస్సుల్లో ఒక్కటి. ఈ విమానం దేశంలోనే కాకుండా ఇతర దేశాలకు సైతం ప్రయాణికులను సురక్షితంగా తీసుకు వెళ్తుంది. కానీ ఇవాళ జరిగిన విమాన ప్రయాణాల్లో సమస్య తలెత్తింది. రాజమండ్రి నుంచి తిరుపతి వెళ్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ విమానంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా, టీడీపీ నేత యనమంచలి రామకృష్ణుడు ఉన్నారు.

విమానం టేకాఫ్ అయ్యి దాదాపు తిరుపతి చేరుకునే సమయంలో విమానంలో ఇందనం అయ్యిపోఓవోచ్చిందని ఇండిగో సిబ్బంది ప్రయానికులకు తెలిపారు. దీంతో విమానాన్ని బెంగళూరుకు తరలించారు. ఫ్లైట్‌ బెంగళూరులో ల్యాండ్‌ అయ్యాక విమాన సిబ్బంది ప్రయాణికులను డబ్బులు డిమాండ్ చేశారు. ఒక్కో ప్రయాణికుడు 5 వేల రూపాలయలు ఇస్తేనే డోర్లు తెరుస్తామని ఇండిగో సిబ్బంది ప్రయాణికులను భయబ్రాంతులకు గురిం చేశారు. ఇలాంటి చర్యలకు దిగుతున్న విమాన సిబ్బందిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే రోజా తెలిపారు.

ఎన్నికల సమయంలో గుర్తురాని పవన్‌ ఇప్పుడు గుర్తుకొచ్చాడా ?

లోకేశ్‌ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు..?

అధికారంలో ఉన్నప్పుడు ఏం పీకారు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -