Monday, April 29, 2024
- Advertisement -

న్యాయవాద దంపతులు హత్య కేసులో కొత్త మలుపు.. మరో నిందితుడు..!

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో పెద్దపల్లి న్యాయవాద దంపతుల దారుణ హత్య ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. పెద్దపల్లి జిల్లాలో గత నెలలో దారుణ హత్యకు గురైన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, నాగమణి హత్య కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో మరో నిందితుడు వెల్ది వసంతరావును పోలీసులు అరెస్ట్​ చేశారు.

గుంజపడుగు గ్రామానికి చెందిన వసంతరావు.. నీటిపారుదల శాఖలో డిప్యూటీ డీఈఈగా కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేశారు. 2018లో పదవీ విరమణ చేశారు. న్యాయవాద దంపతుల హత్య కేసులో కుంట శ్రీనును.. వెల్ది వసంతరావు ప్రోత్సహించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ హత్య కేసులో ఇప్పటి వరకు ఏడుగురిని అరెస్ట్​చేసిన పోలీసులు వారిని రిమాండ్​కు తరలించారు.

మజ్ను కా తిల్లా లో భారీ మాదకద్రవ్యాలు.. ప్రాంతం ఎక్కడంటే..!

కిడ్నీలల్లో రాళ్లా.. అయితే ఇవి అస్సలు తినకండి !

బీజేపీ తీర్థం పుచ్చుకున్న నటుడు అరుణ్‌ గోవిల్‌!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -