Friday, March 29, 2024
- Advertisement -

కరోనాతో ఒడిశా ప్రథమ మహిళ మృతి..!

- Advertisement -

ఒడిశా గవర్నర్​ గణేశీ లాల్​ భార్య సుశీలా దేవి కరోనా బారిన పడి మృతి చెందారు. నవంబర్​ 1న గవర్నర్​ కటుంబ సభ్యులకు సోకగా భువనేశ్వర్​లోని ఓ ప్రైవేట్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం రాత్రి సుశీలా దేవి ఆరోగ్య పరిస్థితి విషమించగా కన్నుమూశారు.

ఒడిశా ప్రథమ మృతి పట్ల గవర్నర్​ కుటుంబ సభ్యులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్​ సంతాపం తెలిపారు. భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు జయ్​ పాండా ట్విట్టర్​ వేదికగా ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఒడిశాలో మరో 638 మందికి వైరస్​ సోకగా.. మెుత్తం బాధితుల సంఖ్య 3,13,961కు చేరింది. కొత్తగా 15 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 1640కి పెరిగింది.

రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోని కి పాజిటివ్..!

48 గంటలు మాజీ ముఖ్యమంత్రి ఆరోగ్యం కీలకం..!

అంత్యక్రియలలో 2 లక్షల మంది జనాలు..!

లైంగిక సామర్థ్యం లో క్రూరత్వం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -