Monday, April 29, 2024
- Advertisement -

గుడ్ న్యూస్ చెప్పిన మోదీ.. స్వదేశీ టీకా వచ్చేస్తుంది..!

- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు భారత్​ సిద్ధమవుతోందని తెలిపారు. వచ్చే ఏడాది వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని వెల్లడించారు. దేశంలో ఉత్పత్తి అయిన టీకానే ప్రజలకు అందిస్తామని పేర్కొన్నారు.

గుజరాత్​లోని రాజ్​కోట్​లో ఎయిమ్స్ నిర్మాణానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు మోదీ. 2020 ఏడాదంతా సవాళ్లమయమేనని అన్నారు. ‘ఆరోగ్యమే మహాభాగ్య’మనే సందేశాన్ని ఈ ఏడాది తెలియజేసిందని పేర్కొన్నారు.

ఎన్టీఆర్ షూ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

బిగ్‌బాస్‌: నాగార్జున రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

సిరివెన్నెల పాట.. నందుల పూదోట

తెలుగు లో ఉత్తమ నటీమణులు ఆనలుగురు…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -