- Advertisement -
అది ఒక ప్రభుత్వ అతిధి గృహం అక్కడ సరదాగా దసరా సెలవుల తో పాటు వీక్ ఎండ్ లు ఎంజాయ్ చెయ్యడానికి కొన్ని జంటలు చేరుకున్నాయి, వారిలో కొత్తగా పెళ్ళైన వారితో పాటు పాతకాలం వారు కూడా ఉండడం తో స్థానికులు కూడా వారితో పాటు వీక్ ఎండ్ ఎంజాయ్ చేసారు.
అనుకోకుండా నిన్న అర్ధరాత్రి ఎస్ ఓ టీ పోలీసులు సోమవారం నాడు ఒక అతిధి గృహం పైన దాడిలో పోలీసులకి సైతం ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి, ఇంతకీ విషయం ఏంటంటే వారు అంతా భార్యా భర్తలు కాదు అని వారు వ్యభిచారం చేస్తున్నారు అని దానికోసం మొగుడూ పెళ్ళాలం అంటూ ముసుగు వేసుకున్నారు అని తెలుసుకుని స్థానికుల తో పాటు పోలీసులు కూడా ఆశ్చర్యపడ్డారు.
ఐదుగురు జంటలని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇలాంటి కార్యకలాపాలకి ప్రభుత్వ గెస్ట్ హౌస్ ని వాడుకోవడం అన్నిటికంటే దారుణమైన విషయం. ఈ సంఘటన హైదరాబాద్ అవుట్ స్కర్ట్ లో జరిగింది .