- Advertisement -
ఏడేళ్ల బాలికను ఓ దుకాణదారుడు అత్యాచారం చేసిన దారుణమైన ఘటన పాకిస్థాన్ లాహోర్లోని నవాబ్ టౌన్ ప్రాంతంలో జరిగింది. బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాపాయస్థితిలో ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు.
లలాజర్ కాలనీలోని ఓ దుకాణంలో తినుబండారాలు కొనుక్కుందామని వెళ్లిన ఏడేళ్ల బాలికను అత్యాచారం చేశాడు దుకాణదారుడు. కొద్దిసేపటి తర్వాత తన కూతురును వెతుక్కుంటూ వచ్చిన బాధితురాలి తండ్రికి… ఆ ఏడేళ్ల బాలిక ప్రాణపాయ స్థితిలో కనిపించింది. వెంటనే తనను సమీపంలోని ఆసుపత్రికి తరలించాడు బాధితురాలి తండ్రి. డాక్టర్లు అత్యాచారం జరిగినట్లు స్పష్టం చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అంత్యక్రియలలో 2 లక్షల మంది జనాలు..!
కోర్టులో ట్రంప్ కి ఎదురు దెబ్బ..!