Thursday, May 2, 2024
- Advertisement -

సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న శ్రీలంక‌…

- Advertisement -

బాంబు దాడుల నేప‌ధ్యంలో శ్రీలంక ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.దేశ వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో బుర్ఖా ధరించడంపై నిషేధం విధించింది. ముఖానికి ఎవరూ ఎటువంటి ముసుగూ ధరించరాదని స్పష్టం చేసింది.ఈస్టర్ రోజు జరిగిన వరుస బాంబు పేలుళ్ల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -