Wednesday, April 24, 2024
- Advertisement -

అనంతపురంలో 46. 2 డిగ్రీలు.. మణుగూరులో 50 డిగ్రీలు

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపం చూపుతున్నాడు. రోజురోజు ఎండలు తీవ్రమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో అత్యధికంగా 46.2 డిగ్రీల ఉష్టోగ్రతలు నమోదయ్యాయి.

తెలంగాణ లోని ఖమ్మం జిల్లా మణుగూరులో అత్యధికంగా 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతున్నారు. రెండు రాష్ట్రాల్లోనూ వడదెబ్బ బాధితులు నానాటికి పెరిగిపోతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -