Friday, May 10, 2024
- Advertisement -

భారీగా కుదేల‌యిన స్టాక్ మార్కెట్లు…

- Advertisement -

దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి కుప్పకూలాయి. గతవారం భారీ నష్టాలను మూటగట్టుకున్న మార్కెట్లు సోమవారం కూడా భారీ నష్టాలతోనే ముగిశాయి. సెన్సెక్స్ 536.58 పాయింట్లు నష్టపోయి 39,305.02 పాయింట్ల వద్ద, నిఫ్టీ 175.70 పాయింట్ల నష్టంతో 10967.40 పాయింట్ల వద్ద ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 38 పాయింట్లు క్షీణించి 72.58 వద్ద కొనసాగుతోంది.

ఎన్‌ఎస్‌ఈలో టీసీఎస్, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్, టెక్ మహింద్రా, రిలయన్స్ షేర్లు టాప్ గెయినర్లుగా నిలిచాయి. మరోవైపు ఐచర్ మోటర్స్, వొడాఫోన్ ఐడియా, మహింద్రా & మహింద్రా, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్ ఇండ్ బ్యాంకు షేర్లు టాప్ లూజర్లుగా మిగిలాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -