Tuesday, May 21, 2024
- Advertisement -

టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ

- Advertisement -

ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్ధిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ఉపఎన్నికలో విజయం సాధించాలని కెసిఆర్ పట్టుదలగా ఉన్నారు.ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధిగా దివంగత నేత వెంకటరెడ్డి భార్య పోటీ చేస్తున్నారు. తొలుత ఆమెను పార్టీలోకి ఆహ్వానించి అభ్యర్ధిగా ఆమెనే నిలపాలని కెసిఆర్ భావించారు.

అయితే ఆమె కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తూండడంతో ఏకంగా తుమ్మలనే తమ అభ్యర్ధిగా కెసిఆర్ ప్రకటించారు. పోటీకి తుమ్మల కూడా సై అన్నారు. ఇక ఈ ఎన్నికల బాధ్యతను తన కుమారుడు, మంత్రి కె.తారక రామారావుకు అప్పగించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -