- Advertisement -

ట్రంప్- బైడెన్ ఒకే దాటి పై కీలక స్పందన..!

- Advertisement -

తాము అభివృద్ధి చేస్తున్న కరోనా టీకా.. 94.5శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు అమెరికా సంస్థ మోడెర్నా చేసిన ప్రకటనపై అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ హర్షం వ్యక్తం చేశారు. తన హయాంలోనే ఇలాంటి గొప్ప ఆవిష్కరణలు జరిగాయని గుర్తుంచుకోవాలన్నారు.

మోడెర్నా ప్రకటనపై 2020అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్ స్పందించారు. ఇలాంటి ప్రకటనలు భవిష్యత్తుపై ఆశను పెంచుతాయన్నారు.

మోడెర్నా ప్రకటనను ఓ ఆశాజనకమైన వార్తగా అభివర్ణించారు భారతీయ అమెరికన్​, కరోనా కట్టడికి బైడెన్​ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టాస్క్​ఫోర్స్​లో కీలక సభ్యుడు డా. వివేక్​ మూర్తి.అమెరికాలో ఇప్పటికే ఫైజర్​ టీకా 92 శాతం సమర్థంగా పనిచేస్తుందని ఇటీవల వెల్లడించగా.. తాజాగా మోడెర్నా కూడా పోటీలో నిలిచింది. ఇటీవలే మూడోదశ ట్రయల్స్​ ప్రారంభించగా.. సంస్థ అధ్యయనంలో భాగంగా 94.5% ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించింది.

జో బైడెన్‌.. పంచాయతీ షురూ..!

జో బైడెన్ పక్కన భారతీయ కూటమి..!

కమలా హారిస్ కీలక ప్రకటన .. వారికి పన్నులు పెంచము..!

ట్రంప్ 232.. డెమొక్రాట్ కి 306.. నయా లెక్కలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -