Wednesday, May 15, 2024
- Advertisement -

ఇద్దరు జైషే మహ్మద్ ఉగ్రవాదుల అరెస్ట్..!

- Advertisement -

పాకిస్థాన్​ ఉగ్రసంస్థ జైషే మహ్మద్​కు చెందిన ఇద్దరు ముష్కరులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం అర్ధరాత్రి వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదుల నుంచి 2 తుపాకులు, పేలుడు పదార్థాలు, కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో ఢిల్లీ ప్రత్యేక పోలీస్ విభాగం సరాయ్ కాలె ఖాన్​లో సోమవారం అర్ధరాత్రి తనిఖీలు చేపట్టింది. అనంతరం ఇద్దరినీ అరెస్టు చేశారు అధికారులు. ఇద్దరు ఉగ్రవాదులను అబ్దుల్ లాతిఫ్, అశ్రఫ్​ ఖతనాగా గుర్తించారు. జమ్ముకశ్మీర్​లోని బారాముల్లా, కుప్వారాలో వీరు నివాసముంటున్నట్లు పేర్కొన్నారు.

గబ్బర్ సింగ్ డైలాగ్స్ కొట్టి చిక్కుల్లో పడ్డ పోలీస్!

మాజీ మంత్రి ఇల్లు.. నిప్పుల పాలు..!

అల్​ ఖైదా-2 మర్ గయా..!

100 పురాతన శవపేటికలు@ 2500 సంవత్సరాలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -