వైసీపీలో శిల్పా చేరిక కాయమన్న తరుణలో నంద్యాల రాజకీయాల్లో మరో ట్విస్ట్ తెలరపైకి వచ్చింది.టికెట్టు విషయంలో నిన్నటి వరకు టీడీపీలోఉన్న జగడం …వైసీపీకి అంటుంకుంది. టికెట్టు కోసం మరో సారి పార్టీలో అదిపత్యపోరు కొనసాగునుందా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
టికెట్టు ఖాయమని శిల్పా మోహన్రెడ్డి చెప్పుకుంటడాన్ని ….నంద్యాల వైసీపీ ఇన్చార్జ్ రాజగోపాల్ రెడ్డి తప్పు బట్టారు.పార్టీలోకి ఎవరు వచ్చినా చేర్చుకుంటామని చెప్తూనే ….ఉప ఎన్నిక టికెట్టు ఇస్తారని జగన్ హామి ఇచ్చారిని ప్రశ్నించారు.మొదటినుంచి టికెట్టు తనకే నని జగన్ చెప్తున్నారని ఆయన తెలిపారు.అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి.
{loadmodule mod_custom,GA1}
అయితే మరో సారి జగన్ను కలసి టికెట్టుపై చర్చిస్తానన్నారు.వైఎస్ కుంటుంబంతో తనకు 30 సంవత్సరాల అనుబందం ఉందన్నారు. ఎట్టిపరిస్తితుల్లోను జగన్ తనకు అన్యాయం చేయరని రాజగోపాల్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.మొత్తానికి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే.. శిల్పామోహన్ రెడ్డికి నంద్యాల టికెట్ దక్కడం అనుమానమే అన్న అభిప్రాయం కలగకమానదు.
ఉప ఎన్నిక విషయంలో శిల్పా,రాజగోపాల్ రెడ్డి అభిప్రాయాలు ఎలాఉన్నా జగన్ మనసులో ఏముందనే విషయం ఇప్పుడు ఆసక్తిని రేకిత్తిస్తోంది.ఇద్దరిని ఎలా మ్యానేజ్ చేస్తారనేదానిమీద నంద్యాల రాజకీయం అదారపడింది.జగన్ తీసుకొనే నిర్నయం తేడావస్తే …వైసీపీ రాజకీయం మరో మలుపు తిరగనుంది.మరి జగన్ ఎలాంటి నిర్నయం తీసుకుంటారోనని ఇప్పుడు వైసీపీ శ్రేనులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
{loadmodule mod_sp_social,Follow Us}
Related
- నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్తిని ప్రకటించిన వైసీపీ
- భవిష్యత్తులో బాబులాంటి పరిస్థితులే జగన్కు ఎదురవుతాయా….?
- 2019 ఎన్నికల్లో జగన్ మాస్టర్ ప్లాన్ రెడీ
- టీడీపీ కి పెద్ద షాక్.. ఏపీలో షాకింగ్ సర్వే.. వైసీపీ ప్రభంజనం
{youtube}Ho3L7c58iDs{/youtube}