Thursday, May 16, 2024
- Advertisement -

ఏపి సీఎం జగన్ గుడ్ న్యూస్.. కేసిఆర్ కి లేఖ..!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్​లో పనిచేస్తూ సొంత రాష్ట్రానికి వచ్చేందుకు సుముఖంగా ఉన్న తెలంగాణ ప్రాంత మూడు, నాల్గో తరగతి ఉద్యోగులను రిలీవ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు వారం రోజుల క్రితం ఏపీ సర్కార్​కు లేఖ పంపింది. ఆంధ్రప్రదేశ్ విభజన వ్యవహారాలు చూస్తున్న ఎస్ఆర్ విభాగం ముఖ్య కార్యదర్శి ప్రేమ్ చంద్రారెడ్డికి… ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు లేఖ రాశారు.

ఏపీలో పని చేస్తున్న తెలంగాణకు చెందిన మూడు, నాల్గో తరగతి ఉద్యోగులను సొంత రాష్ట్రానికి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని రామకృష్ణారావు లేఖలో పేర్కొన్నారు. దాదాపు 698 మంది ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించామని, రాష్ట్రానికి వచ్చేందుకు సుముఖంగా ఉన్న ఉద్యోగులందరినీ తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ మేరకు తెలంగాణలో ఎక్కడైనా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నవారిని రిలీవ్ చేయాలని లేఖలో కోరారు.

ఎన్నికల వేళ బెంగాల్ లో బిజెపి షాక్..!

కూల్చివేతపై ఎన్జీటీ చెన్నై ధర్మాసనం కామెంట్స్..!

ఏపీ ఎన్నికల సంఘానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -