Friday, April 26, 2024
- Advertisement -

కేసీఆర్ పై నిప్పులు చెరిగిన బండి సంజయ్

- Advertisement -

తెలంగాణ సీఎం కేసీఆర్ దేశవ్యాప్తం పర్యటనపై రాష్ట్ర బీజేపీ నాయకులు నిప్పులు చెరిగారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ తో కలిసి సీఎం కేసీఆర్ ఛండీగఢ్ లో పర్యటించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమంలో మరణించిన రైతుల కుటుంబాలకు మూడు లక్షల చొప్పున ఆర్థిక సాయం చేశారు.

అయితే కేసీఆర్ తీరును బీజేపీ తప్పు పట్టింది. తెలంగాణ ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన సొమ్మును పంజాజ్ లో పంచడమేంటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రజలపై లక్షల కోట్ల అప్పు భారం మోపుతున్న కేసీఆర్ కు జనం కష్టాలు అక్కర్లేదన్నారు. తెలంగాణ రైతులకు రుణు మాఫీ చేయకుండా.. యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వకుండా.. పంజాబ్ లో కేసీఆర్ డబ్బులు పంచుతున్నారని మండిపడ్డారు.

హైదరాబాద్‌కు ప్రధాని..బెంగళూరుకు సీఎం

మంత్రుల దగ్గరకు వెళ్లొద్దు.. నేనే సీనియర్‌ను..

జూన్ 1,2 తేదీల్లో టీపీసీసీ చింతన్ శిబిర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -