Friday, April 19, 2024
- Advertisement -

డీజీపీకి చంద్రబాబు ఘాటు లేఖ

- Advertisement -

టీడీపీ కార్యకర్తల వరుస హత్యలతో ప్రభుత్వం భయపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు. పోలీసుల సహకారంతోనే తమ పార్టీ కార్యకర్తల హత్యలు జరుగుతున్నాయని మండిపడ్డారు. 2019 తర్వాత ఒక్క మాచర్లలోనే ఐదుగురు బీసీలను హత్యచేశారన్నారు.

టీడీపీ కార్యకర్త జల్లయ్య హత్యపై ఏపీ డీజీపీకి లేఖ రాశారు చంద్రబాబు. కుటుంబసభ్యుల అనుమతి లేకుండా పోలీసులే బలవంతంగా మృతదేహాన్ని తరలించారని ఫైరయ్యారు.

జల్లయ్య అంత్యక్రియల్లో పాల్గొనకుండా గుంటూరు జిల్లా టీడీపీ నేతలను అడ్డుకోవడం దారుణమన్నారు చంద్రబాబు.

Also Read

పొత్తులపై కార్యకర్తలకు పవన్ దిశా నిర్దేశం

గ్యాంగ్‌ రేపు ఘటన వెనుక ఎమ్మెల్యే కొడుకు

ఉద్యోగులపై సజ్జల కామెంట్స్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -