Friday, March 29, 2024
- Advertisement -

కన్నడ రాజకీయాలలో నేడు బోగిని మించిన వేడి..ఆ ఏడుగురు పరిస్థితి..!

- Advertisement -

కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప తన మంత్రిమండలిని విస్తరించనున్నారు. కొత్తగా ఏడుగురు సభ్యులకు చోటు కల్పిస్తున్నట్లు మంగళవారం సూచనప్రాయంగా చెప్పారు. కొత్త కేబినెట్​ను బుధవారం సాయంత్రం ప్రకటిస్తానని, వెంటనే నూతన మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందన్నారు.

అయితే నూతన కేబినెట్​ మంత్రులపై మీడియాలో వస్తున్న వార్తలకు, తాను ప్రకటించబోయే దానికి వాస్తవంగా పొంతన ఉండబోదని యడియూరప్ప తెలిపారు. ప్రస్తుత మంత్రిమండలిలో ఎరికైనా ఉద్వాసన పలుకుతారా? అనే విషయంపై ఆయన ఉత్కంఠ కొనసాగిస్తున్నారు. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ జనరల్​ సెక్రెటరీ ఇంఛార్జ్​ అరుణ్​ సింగ్​లను ఆహ్వానించనున్నట్లు పేర్కొన్నారు.

కేబినెట్​ కూర్పుపై హోమంత్రి అమిత్​ షా, జేపీ నడ్డాలతో ఆదివారం భేటీ అయ్యారు యడియూరప్ప. అనంతరం ఏడుగురికి అవకాశం ఇవ్వబోతున్నట్లు సూచనప్రాయంగా చెప్పారు. భాజపా వర్గాల సమాచారం ప్రకారం ఇద్దరు కేబినెట్​ మంత్రులు చోటు కోల్పోనున్నట్లు తెలుస్తోంది.

ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ‌కు మ‌రోసారి చుక్కెదురు!

భోగి మంటల్లో రైతు జీవోలు వేసిన చంద్ర బాబు..!

ఎమ్మెల్యే పై సిరా దాడి.. వింత ఆయన్నే అరెస్ట్ చేసిన యూపీ ప్రభుత్వం..!

త‌లైవా రావా ప్లీజ్‌.. నా నిర్ణ‌యం ఇదే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -