Thursday, April 25, 2024
- Advertisement -

ఏప్రిల్‌ 1 నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగులకు కొత్త పథకం..!

- Advertisement -

ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ పీఆర్సీ ఇచ్చింది టి.ఆర్.ఎస్ ప్రభుత్వమేనని ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. నల్గొండలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అలకబూనిన ఉద్యోగులు, కోపగించిన ఉపాధ్యాయులు అందరూ శాంతించారని తెలిపారు.

టి.ఆర్.ఎస్ ను నమ్మి ఓట్లేసేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ఐటీఐఆర్‌ వస్తే లక్షల ఉద్యోగులు వచ్చేవని పల్లా అభిప్రాయపడ్డారు. పోలీసు ఉద్యోగాల్లో ఇప్పటివరకు 25 శాతం నల్గొండ జిల్లా వాసులే ఉన్నారని తెలిపారు.

ఏప్రిల్‌ 1 నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగులకు కొత్త పథకం ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. సీఎంతో భేటీ తర్వాత ఉద్యోగ సంఘాలు సానుకూలంగా ఉన్నాయని పల్లా వెల్లడించారు.

‘ఆదిపురుష్’ లేటేస్ట్ అప్ డేట్!

ఎన్నికల స్టంట్.. టీ కాచి సర్వీస్ చేసిన మమతా బెనర్జీ!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ తో హృతిక్ రోష‌న్ ఫైట్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -