Monday, April 29, 2024
- Advertisement -

దూకుడు పెంచిన వైఎస్‌ షర్మిల.. ఈరోజు ఏకంగా మహానగరంలో భేటి..!

- Advertisement -

తెలంగాణలోని వైఎస్‌ఆర్‌ అభిమానులతో వైఎస్‌ షర్మిల ఆత్మీయ సమావేశాలు కొనసాగు తున్నాయి. జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నేతలతో భేటీ అవుతున్న ఆమె… భవిష్యత్తు కార్యాచరణపై వారి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. తెలంగాణ‌లో జిల్లాల వారీగా ఆమె వైఎస్ అభిమానుల‌తో స‌మావేశం అవుతున్నారు. 

హైదరాబాద్‌లో రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలకు చెందిన ముఖ్య నేతలతో షర్మిల భేటీ అయ్యారు. వారితో భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఇప్పటికే ఆమె పలువురు నేతలను కలవడం పై పలు ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. ఆమె తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని తీసుకు వస్తానని చెప్పిన విషయం తెలిసిందే.

నిన్న ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నేతలతో సమావేశమైన షర్మిల… మార్చి 2న మరోసారి వారితో భేటీ కానున్నారు. జిల్లాల వారీగా సమగ్ర సమాచారం సేకరిస్తూ… రాష్ట్రంలోని పరిస్థితులను తెలుసుకుంటున్నారు. వీలైనంత త్వరగా పార్టీ ఏర్పాటు చేసే యోచనలో షర్మిల ఉన్నట్లు సమాచారం.

అభిమానుల ప్రేమకు పొంగిపోతున్న నిధి అగర్వాల్

రామ్ చరణ్, శంకర్ సినిమా కథ ఎలా ఉండబోతుందంటే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -