Tuesday, May 7, 2024
- Advertisement -

లోకేష్‌పై విజ‌య‌సాయి ఫ‌న్నీ ట్వీట్‌..

- Advertisement -

మంత్రి నారాలోకేష్‌పై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా సెటైర్లు సంధించారు. చంద్రబాబును ఓడించడానికి ముగ్గురు మోదీలు(మోదీ, కేసీఆర్, జగన్) కలిసి కుట్రలు పన్నుతున్నారన్న లోకేశ్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. డియర్ లోకేష్.. మీ నాన్నని ఓడించటానికి, నువ్వు మా కళ్ళ ఎదుట ఇక్కడే ఉండగా… మాకు మోదీ, కేసీఆర్‌లతో ఏం పని చెప్పు? తప్పమ్మా.. ఇలాంటి మాటలు మాట్లాడితే కళ్ళు పోతాయ్, లెంపలేసుకో!’ అంటూ ఫ‌న్నీ ట్వీట్‌ చేశారు.

మరో ట్వీట్‌లో.. ఓ సారి వైద్యులను సంప్రదించమని, మతిస్థిమితం లేని వాళ్లు మంత్రులుగా అనర్హులని ఘాటుగా విమర్శించారు. ‘లోకేష్, నీకు జగన్‌ గారిలోనూ కేసీఆర్ గారిలోనూ మోడీ గారు కనిపిస్తున్నారా? ఆంధ్ర మోడీ, తెలంగాణ మోడీ అని ట్వీట్ చేసావు. మోదీ సంగతి తర్వాత ఆలోచిద్దువులే, ముందు నీ బాడీ ముఖ్యంగా మైండ్ సంగతి ఆలోచించు! ఎక్కడన్నా మంచి గ్యారేజ్ లో చూపించుకో. మతిస్థిమితం లేని వాళ్ళు మంత్రిగా అనర్హులు.’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

డియర్ లోకేష్,
మీ నాన్నని ఓడించటానికి, నువ్వు మా కళ్ళ ఎదుట ఇక్కడే ఉండగా… మాకు మోడీ, కెసిఆర్ లతో ఏంపని చెప్పు?
తప్పమ్మా, ఇలాంటి మాటలు మాట్లాడితే కళ్ళు పోతాయ్, లెంపలేసుకో!— Vijayasai Reddy V (@VSReddy_MP) February 24, 2019



లోకేష్,నీకు జగన్ గారిలోనూ కెసిఆర్ గారిలోనూ మోడీ గారు కనిపిస్తున్నారా? ఆంధ్ర మోడీ, తెలంగాణ మోడీ అని వ్యగంగా ట్వీట్ చేసావు. మోడీ సంగతి తర్వాత ఆలోచిద్డువులే, ముందు నీ బాడీ ముఖ్యంగా మైండ్ సంగతి ఆలోచించు! ఎక్కడన్నా మంచి గ్యారేజ్ లో చూపించుకో.మతిస్థిమితం లేని వాళ్ళు మంత్రిగా అనర్హులు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 24, 2019

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -