- Advertisement -
వైసీపీ అధినేత జగన్ గురించి ఆసక్తికర నిజాలను చెప్పారు ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా . ఈ నిజాలు సోషియల్ మీడియాలో వైరల్గా మారాయి. గెలుపైనా, ఓటమైనా, చావైనా, బతుకైనా ఆఖరి శ్వాసవరకూ జై జగన్ అంటూనే ఉంటానని వైసిపి నగరి ఎమ్మెల్యే రోజా అన్నారు. ఇప్పుడు తాజాగా జగన్ గురించి కొన్ని నిజాలను ఆమె అధికారిక ఫేస్బుక్ ఖాతాలో వ్యాఖ్యలను పోస్ట్ చేసియడంతో ఇవి ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. రోజా చెప్పిన నిజాలు…..