- Advertisement -
భారత్ క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షి తనకు ప్రాణహాని ఉంది లైసెన్స్ రివ్వాలర్ ఇప్పించాలని కోరికినట్లు తెలుస్తుంది.ధోని మ్యాచ్ల దృష్ట్యా బీజీగా ఉంటారనే విషయం తెలిసిందే.ధోని ఇంట్లో చాలా తక్కువుగా ఉంటాడు.
కూతురితో కలిసి ఒంటరిగానే ఇంట్లో ఉంటుంది సాక్షి.నా భద్రతా దృష్ట్యా త్వరగా లైసెన్స్డ్ పిస్టల్ లేదా 0.32 రివాల్వర్ ఇప్పించండి’ అని సాక్షి పేర్కొన్నారు.ధోనికి 9ఎమ్ఎమ్ లైఎస్స్ తుపాకీ ఉన్న సంగతి తెలిసిందే.