నంద్యాల ఉప ఎన్నికపై ఇప్పటికే రాజకీయాలు హీటెక్కాయి.వైసీపీ,టీడీపీ రెండూ నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి.జనసేన పార్టీని స్థాపించిన పవణ్ వచ్చే ఎన్నికలు రంగం సిద్దం చేసుకుంటున్నారు.గతంలో భాజాపా,టీడీపీకి మద్దతిచ్చి రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ప్రముఖ పాత్ర పోషించారనడంలో సందేహంలేదు.
ఇప్పటి వరకు పవణ్ ఎక్కడా ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేదు.ఎమ్మెల్సీ ఎన్నికల్లోకూడా ఆయన కిమ్మనలేదు.ఇక వేల పోటీ చేసింటె జనసేన సత్తా ఏమిటో తెలిసిపోయేది.కాని ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక పవణ్కు పరీక్షలాలంటిదే అనుకోవాలి.
{loadmodule mod_custom,GA1}
నంద్యా ల ఉప ఎన్నికలో టీడీపీ ఓడిపోతే అది బాబుకు కౌంట్డౌన్ స్టార్ట్ అయినట్లే.కాని సీఎం మాత్రం ఉన్న అన్ని దారులను ఉపయేగించుకొనేందుకు సిద్దంగా ఉన్నారు.జనసేన ఎన్నికల్లో పోటీ చేస్తాదాలేక టీడీపీకి మద్దతు ప్రకటిస్తారా అన్నది మిలియన్ డాలర్లప్రశ్నగా మారింది.
వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేస్తానని చెప్పిన పవణ్ ఇప్పుడ మద్దతిస్తారా అన్న ప్రశ్న ఉత్పన్నమౌతోంది.పైకి చెప్తున్నా లోపల మాత్రం ఆయన టీడీపీకే పేవర్గా ఉన్నట్లు తెలుస్తోంది.టీడీపీ తరుపునుంచి భూమా వారసులే ఎన్నికల్లో నిలబడుతున్నారు కాబట్టి.. సానుభూతి తో వారికి మద్దతు ఇవ్వనున్నట్లుగా ప్రకటించే అవకాశం ఉంది.మరి పవణ్ ఎలాంటి నిర్నయంతీసుకుంటాడో చూడాలి మరి.
{loadmodule mod_custom,GA2}
{loadmodule mod_sp_social,Follow Us}
Also Read
- అఖిలకు షాక్ తప్పదా ఉపఎన్నికలో గెలుపు వైసీపీదే….?
- ఇప్తార్ విందులో బ్లాక్మెయిల్ రాజకీయాలకు తెరలేపిన చంద్రబాబు..
- విశాఖలో లక్షఎకరాల కుంభకోణం….? మరి జనసేన అధినేత స్పందనలేదా…?
- టీడీపీకి ఎదురు తిరుగుతున్న పరిస్థితులు
{youtube}W0Empq7thFE{/youtube}