విశాఖసాగర తీరం మకోసారి రాపకీయ వేడెక్కనుంది. జిల్లాలో జరిగిన భూ కుంభకోణంపై ప్రజల్లో ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టేందుకు జూన్ 22 న విశాఖలో మహాధర్నా నిర్వహిస్తోంది. దీంతో ఏంజరుగుతోందోనని అక్కడ ప్రజలల్లో ఉత్కంఠ నెలకొంది. మహధర్నాను అడ్డుకొనేందుకు టీడీపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది.
గతంలో ప్రత్యేక హోదా ఉద్యమం కోసం విశాఖకు వస్తున్న జగన్ ను అధికారులు విమానాశ్రయంలో అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా అదే తరహాలో ఆయన్ను ఎయిర్ పోర్టులోనే అడ్డుకుంటారనే వాదన వినిపిస్తోంది. అయితే వైసీపీ మాత్రం మహాధర్నా కోసం భారీ జన సమీకరణకు సిద్దమవుతోంది.
{loadmodule mod_custom,GA1}
మరో వైపు వైసీపీ తలపెట్టిన సేవ్ విశాఖ మహాదర్నాను అడ్డుకొనేందుకు టీడీపీ భారీ కుట్రలకు పాల్పడుతోంది. మొదట మహాసంకల్ప దీక్షకును చేస్తామని చెప్పిన పార్టీకి ..ప్రజలు,ప్రతిపక్షపార్టీలు తీవ్రంగా విమర్శలు చేయడంతో వెనక్కితగ్గారు. ఇప్పుడు మమాధర్నాను అడ్డుకోవడానికి అధికారాన్ని,పోలీసుల బలాన్ని ప్రయేగించేందుకు సిద్దంగా ఉంది.
{loadmodule mod_custom,GA2}
సేవ్ విశాఖ పేరుతో వైసీపీ చేపట్టిన మహాధర్నా….. మరో వైపు దీన్ని అడ్డుకొనేందుకు టీడీపీ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అసలు జగన్ను ధర్నాచేసె జీవీఎంసీ కార్యాలయం దగ్గరకు చేరుకుంటారాలేక జగన్ను అడ్డుకుంటారాని ఉత్కంఠనెలకొంది. ఏంజరుగుతాదో అన్న ఉత్కంట విశాఖ ప్రజలు,రాజకీయ వర్గాల్లో నెలకొంది.
{loadmodule mod_sp_social,Follow Us}
Related
- లక్షకోట్లపై సీబీఐ…మరి లక్షఎకరాల భూకుంభకోనంపై సీబీఐ వద్దా బాబు….?
- విశాఖలో జరిగిన భూకుంభకోణానికి వ్యతిరేకంగా రేపు వైసీపీ మహాధర్నా……
- ప్రతిపక్షంలో ఉన్నప్పుడ సీబీఐ ముద్దు విచారణనికోరిన బాబు ఇప్పుడ చేదయ్యిందా….!
- మంత్రి అయ్యన్న దగ్గర భూ కుంబకోన నిందుల జాతకాలు ఉండాయంట…?
- వామ్మో పార్టీలో తారాస్థాయికి చేరిన మంత్రుల లొల్లి…….
{youtube}qPGy3isOI34{/youtube}