కియారా అద్వానీ ఒక్కసారిగా టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. తెలుగులో ఆమె నటించింది ఒక్క సినిమా అయినప్పటికి వరుస అవకాశాలు వస్తున్నాయి. మహేశ్తో నటించిన భరత్ అను నేను సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచియం అయింది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో రామ్ చరణ్తో వినయ విధేయ రామ సినిమా నటించే ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా విడుదలకు రెడీగా ఉంది.
తాజాగా అల్లు అర్జున్ -త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో కూడా కియారానే తీసుకున్నారని తెలుస్తుంది.వినయ విధేయ రామ సినిమా ప్రమోషన్లో పాల్గోన్న కియారా సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా మీడియాతో పంచుకుంది. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.బాలీవుడ్లో ఆమె నటించిన లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్లో నటించింది. ఈ వెబ్ సిరీస్లో కియార నటనకు బాలీవుడ్ జనాలు ఫిదా అయ్యారు.
ఇందులో ఆమె స్వయంత్రుప్తి కోసం వైబ్రేతర్ వాడే సన్నివేశంలో దర్శనమిచ్చింది. కియారాని అటువంటి సన్నివేశంలో చూసి అందరూ షాక్ అయ్యారు.తాజాగా ఈ సీన్ గురించి మాట్లాడింది కియారా.’అదంతా కేవలం ఫన్ లో భాగంగా రూపొందించిన సన్నివేశాలే. అదేదో బూతులా భావించాల్సిన పని లేదు.సెక్స్, కోరికల్ని కూడా చాలా అందంగా చూపించారు. లస్ట్ స్టోరీస్ లో కేవలం సెక్స్ మాత్రమే లేదు.. అంతకు మించిన చాలా విషయాలు ఉన్నాయి” అంటూ చెప్పుకొచ్చింది
- Advertisement -
శృంగారానికి,ఫన్కు మధ్య తేడా లేదా కియారా..!
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -