- Advertisement -
చికాగో సెక్స్ రాకెట్ రోజుకో ఓ మలుపు తిరుగుతుంది.ఈ సెక్స్ రాకెట్లో తెలుగు హీరోయిన్స్ ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే ఇద్దరు హీరోయిన్స్ని ఈ కేసు వ్యవహరంలో విచారించారని సమాచారం.మరోఇద్దరిని ప్రశ్నించే అవకాశం ఉందని తెలుస్తుంది.అయితే సెక్స్ రాకెట్లో తన ఫోటోని ప్రచురించారని అంటున్నారు నటి ప్రగతి.
నటి ప్రగతి మాట్లాడుతు కిషన్ అలియాస్ శ్రీరాజ్ అనే వ్యక్తి అమెరికా నెంబర్తో తనకు ఫోన్ చేసిన విషయాన్ని ఈ సందర్బంగా ఆమె గుర్తు చేసుకుంది. అయితే, అతను మాట్లాడే విధానం తనకు నచ్చక పోవడంతో తిరస్కరించానని, అయినపపటికీ వారు ప్రచురించిన పోస్టర్లో తన ఫోటోను ముద్రించారని చెప్పుకొచ్చింది. ఆ ఈవెంట్లో తాను పాల్గొనలేదని చెప్పుకొచ్చింది.