Friday, April 26, 2024
- Advertisement -

ఏపీ రాజధాని అమరావతి మార్పుపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపుతున్నాయి. దీనిపై టీడీపీ నేతలు జగన్ ను టార్గెట్ చేయడం మొదలు పెట్టారు.దీనిపై టీడీపీ నేతలు మండిపడుతుండగా, వైసీపీ నేతలు వ్యూహాత్మకంగా, ఆచితూచి మాట్లాడుతున్నారు. తాజాగా ఈ విషయంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాజధాని నిర్మాణం అన్నది రాష్ట్రానికి సంబంధించిన విషయమని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ వ్యవహారంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. అసలు ఇది కేంద్రం పరిధిలోకే రాదని తేల్చిచెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -