Saturday, April 27, 2024
- Advertisement -

రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా…..

- Advertisement -

విశాఖలో సఫారీలతో జరుగుతున్న మొదటి వర్డేలో టీమిండియా స్వల్ప వ్యవధిలోనె రెండు వికెట్లు కోల్పోయింది.తొలి ఇన్నింగ్స్‌లో ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ 176 ర‌న్స్ చేసి ఔట‌య్యాడు. 89 ఓవ‌ర్ల‌లో భార‌త్ రెండు వికెట్లు కోల్పోయి 324 ర‌న్స్ చేసింది. రోహిత్ అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన పుజారా కొద్ది సేపటికే పెవిలియన్ కు చేరాడు .మ‌యాంక్ సెంచ‌రీలో 13 ఫోర్లు, రెండు సిక్స‌ర్లు ఉన్నాయి. లంచ్ త‌ర్వాత మొద‌టి బంతికే పుజారా ఔట‌య్యాడు. పుజారా ఆరు ర‌న్స్ చేసి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

ఫిలాండర్ వేసిన బంతిని అంచనా వేయడంలో విఫలం అయిన జుజారా (6 ) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. క్రీజ్ లో మయాంక్ అగర్వాల్ 176, విరాట్ కోహ్లీ ఉన్నారు. రోహిత్, మయాంక్ కలసి 317 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -