Thursday, May 23, 2024
- Advertisement -

హీరోగా ఈసారి మ‌రో నిర్మాత పుత్రుడు

- Advertisement -

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో వార‌స‌త్వం కొత్త కాదు. పాత‌త‌రం నుంచి నేటి కొత్త‌త‌రం వ‌ర‌కు వార‌స‌త్వం అదో రాజ్యాంగ హ‌క్కు మాదిరిగా మారింది. ఇప్ప‌టికే తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో కుటుంబాల కుటుంబాలు పెరుగుతున్నాయి. హీరోల కుటుంబాలు, హీరోయిన్ల కుటుంబాలు, నిర్మాత‌ల కుమారులు ఇలా ఉన్నాయి. అయితే ఇప్పుడు నిర్మాత‌ల కుటుంబంలో మ‌రో కుటుంబం చేరే అవ‌కాశం క‌నిపిస్తోంది.

ఇప్ప‌టికే నిర్మాత‌ల కుమారులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చి తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో బిజీగా ఉన్నారు. వారి స‌ర‌స‌న డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత డీవీవీ దాన‌య్య కుమారుడు క‌ల్యాణ్ హీరోగా ఎంట్రీ ఇస్తాడ‌ని తెలుస్తోంది.బాలీవుడ్ హిట్ మూవీ ఇష్క్‌జాదే సినిమా రీమేక్ తీస్తారంట‌. దీనికి దాన‌య్యే నిర్మాణం చేస్తారంట‌.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -