Wednesday, April 24, 2024
- Advertisement -

కరోనా భారిన పడ్డ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్..

- Advertisement -

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది.. రోజు రోజుకు కరోనాతో మృతి చెందే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. చాపకింద నీరులా దేశమంతా కరోనా వైరస్ వ్యాపించి ఉంది. గత 24 గంటల్లో 4.01 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 4187 మంది మృత్యువాతపడ్డారు. బాలీవుడ్ లో సినిమాతారలు ఒకొక్కరు కరోనా బారిన పడుతున్నారు. కొంత మంది మహమ్మారి కాటుకు బలయ్యారు. దీపికాపడుకొనే, శిల్పా శెట్టి లాంటివారు కోవిడ్ బారిన పడ్డారు.

బాలీవుడ్ లో కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్.. ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న బ్యూటీ కంగనా రనౌత్ కు కుడా కరోనా సోకింది . కాంట్రవర్సీ ఈ విషయాన్ని కంగనా స్వయంగా తెలిపింది. స్వల్ప లక్షణాలు ఉండటంతో ఆమె టెస్ట్ చేయించుకున్నారు. దాంతో ఆమెకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. బాలీవుడ్ లోనే కాదు రాజకీయాల్లో సైతం కంగనా తనదైన సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటారు.

ఇటీవలే ఈ ముద్దుగుమ్మ ట్విట్టర్ అకౌంట్ శాశ్వతంగా తొలగించింది ట్విట్టర్ యాజమాన్యం. ఇక కంగనాకు కరోనాగా నిర్దారణ అయిన తరవాత ఆమె సెల్ఫ్ ఐసొలేషన్స్ కు వెళ్లారు. ప్రస్తుతం వైద్యుల సూచనల మేరకు జాగ్రత్తలు వహిస్తున్నారు.

క‌డ‌ప జిల్లాలో భారీ పేలుడు.. 10 మంది మృతి

ఏపి సీఎం జగన్ ని తెగ మెచ్చుకుంటున్న నటుడు, మాజీ కేంద్ర మంత్రి!

అజ్ఞాతం వీడింది.. పెద్దపల్లి జెడ్పీ ఛైర్మన్ పుట్టా మధు అరెస్ట్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -