Friday, May 17, 2024
- Advertisement -

ఎన్టీఆర్‌కు మ‌హేశ్ బాబు ఎమోష‌న్‌ల్ ట్వీట్‌

- Advertisement -

నంద‌మూరి హ‌రికృష్ణ మ‌ర‌ణ‌వార్త విన్న టాలీవుడ్ షాక్ గురైంది.అభిమాని ఇంట్లో పెళ్లి సంద‌ర్భంగా ఆయ‌న బుధవారం ఉద‌యం హైద‌రాబాద్ నుంచి నెల్లురు వెళ్తుండ‌గా ఈ ఘ‌ట‌న చేసుకుంది.కళ్యాణ్ రామ్, తారక్ ఆసుపత్రికి చేరుకొని తమ తండ్రిని చూసుకొని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ఇక మ‌హేశ్ బాబు ఎన్టీఆర్‌కు ఓ ఎమోష‌న‌ల్ ట్వీట్ చేశారు.’సడెన్ గా హరికృష్ణ గారు మరణించడం ఎంతో బాధకు గురి చేసింది.

ఆయన ఆత్మకు శాంతి కలగాలి. నా బలం, ప్రేమ నీకు ఎప్పటికీ ఉన్నాయి బ్రదర్ తారక్” అంటూ ట్వీట్ చేశారు.టాలీవుడ్‌లో ఎన్టీఆర్,మ‌హేశ్ మ‌ధ్య మంచి స్నేహ బంధం ఉంది.మ‌హేశ్ న‌టించిన భ‌ర‌త్ అను నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్ష‌న్‌కు ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా వెళ్లిన సంగ‌తి తెలిసిందే.త‌న స్నేహితుడు ఎన్టీఆర్ తండ్రి అయిన హ‌రికృష్ణ మ‌ర‌ణ‌వార్త విన్న మ‌హేశ్ ఎంతో బాధ ప‌డ్డార‌ట‌ మ‌హేశ్ బాబు.

 

https://www.youtube.com/watch?v=IQJ_1r3jZkM

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -