- Advertisement -
మహేష్ బాబు భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి రాజకీయలలోకి వస్తున్నాడు. అయితే ఇది నిజ రాజకీయలలో కాదు రీల్ రాజకీయలలో అదేనండీ కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్బాబు హీరోగా డీవీవీ దానయ్య నిర్మాణంలో ఓ సినిమా రూపొందుతున్న భరత్ అను నేను(వర్కింగ్ టైటిల్) అనే సినిమాలో సీఎం పాత్ర పోషిస్తున్నాడు.
‘‘రిపబ్లిక్ డే.. ఉదయం ఏడు గంటల సమయం. రెడీగా ఉండండి. ఆల్ ఆడియో ప్లాట్ఫామ్స్లో భరత్ ఫస్ట్ ఓత్ (ప్రమాణం) వినడానికి’’ ఇదిగో ఇలాగే ఎనౌన్స్మెంట్ ఇచ్చారు మహేశ్ అండ్ టీమ్. ఇందులో కియారా అద్వాని కథానాయిక.మహేశ్బాబు ఫ్యాన్స్కి ఓ స్వీట్ న్యూస్.. అభిమానులకు సోషల్ మీడియాలో మరింత దగ్గరయ్యేందుకు మహేశ్బాబు ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ ఓపెన్ చేశారు.