Saturday, May 18, 2024
- Advertisement -

మెగా హీరోల వల్ల రూ.300 కోట్లు!

- Advertisement -

వామ్మో.. 300 కోట్లు ఏంటి అని అనుకుంటున్నారా? ఒక ఏడాదిలో మెగాహీరోలందరి సినిమాలూ కలిపి టాలీవుడ్ కు చేసే యావరేజ్ బిజినెస్ ఇది. ఇది ఒక రికార్డ్. ఇండియాలోనే ఈ రెంజ్ లో రెవెన్యూ జనరేట్ చేస్తున్న ఫ్యామిలీ మరొకటి లేకపోవడం విశేషం. చిరు సినిమా వస్తుందంటే ఆ సినిమా ఏ రెంజ్ లో కలెక్షన్స్ వస్తాయో ప్రత్యేకించి చెప్పనకర్లేదు.

చాలా గ్యాప్ తర్వాత చిరు చేస్తున్న సినిమా ఖైదీ నెంబర్ 150. ఈ సినిమా తో చిరు మళ్లీ సినిమాలోకి రీఎంట్రీ ఇస్తున్నారు. అయితే చిరు మార్కెట్ ఎంత లేదన్నా 50 కోట్లరూపాలయ బిజినెస్ ఈజీగా చేస్తుంది. ఇక పవన్ గురించి ప్రత్యేకించి చెప్పనకర్లేదు. సినిమాల్లోకి చిరు తర్వాత  ఆయన స్థానంలో పవన్ వచ్చి కూర్చున్నాడు. ఇక నుంచీ ఏడాదికి రెండు సినిమాలు చేయాలని డిసైడ్ అవడంతో, కనీసం 50 కోట్ల లెక్కేసుకున్నా, పవన్ ఏడాదికి వంద కోట్ల బిజినెస్ చేస్తాడు. అది కూడా యావరేజ్ మూవీస్ అయితేనే.

ఆ సినిమాలు హిట్టైతే ఇక ఆ రేంజ్ అంతా వేరుగానే ఉంటుంది. మరో పక్క స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడుతో 70 కోట్లలోకి ఎంటరయ్యాడు. రామ్ చరణ్ 40 కోట్ల మార్క్ తో సరిపెట్టుకుంటున్నాడు. ఇవన్నీ పెద్ద తలకాయలు. వీళ్లు కాకుండా 20 కోట్లు తెచ్చే సాయి ధరమ్, 15 నుంచి 20 మధ్యలో మార్కెట్ ఉన్న వరుణ్ తేజ, మినిమం కలెక్షన్స్ కోసం అల్లు శిరీష్ కూడా లైన్లో ఉన్నారు. సో మొత్తంగా వీలంద్దరి లెక్క కలుపుకుంటే, ఈజీగా 300 కోట్లు రెవెన్యూ జనరేట్ అవుతోంది. సో మెగా ఫ్యామిలీ వల్ల పరిశ్రమకు చేతినిండా పని దొరుకుతుంది.

Related

  1. మెగా హీరోయిన్‌తో అఖిల్ రొమాన్స్‌..!
  2. చిరు పెద్ద కూతురు భలే తయారు చేసింది
  3. చిరు రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుస్తే దిమ్మతిరగాల్సిందే!
  4. లారెన్స్ తో గొడవ ? చిరు 150 లో సంచలన మార్పు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -