మెహ్రీన్ టాలీవుడ్లో మోస్ట్ వాటెండ్ హీరోయిన్గా పేరు సంపాదించింది. అనతి కాలంలోనే చాలా సినిమాలు చేసింది.ఆల్మోస్ట్ కుర్ర హీరోలను అందరి పక్కన సినిమాలు చేసింది.నేచురల్ స్టార్ నాని సరసన మెహ్రీన్ నటించిన మొదటి సినిమా కృష్ణ గాడి వీర ప్రేమగాథ హిట్తో ఇండస్ట్రీకి పరిచియమైంది.ఆ తరువాత రెండు సంవత్సరాల పాటు ఈ భామ సినిమాలలో కనిపించలేదు. శర్వానంద్ తో చేసిన మహానుభావుడు రవితేజతో జట్టు కట్టిన రాజా ది గ్రేట్ రెండు వరసగా సక్సెస్ కొట్టి వరుసగా మూడు హిట్స్ తన ఖాతలో వేసుకుంది.సందీప్ కిషన్,సాయి ధరం తేజ్,ఇలా కుర్ర హీరోల పక్కన చాన్స్ కొట్టేసింది.మెహ్రీన్ ప్రస్తుతం గోపీచంద్ 25వ సినిమా పంతం సినిమాలో హీరోయిన్గా చేస్తుంది.
తన అందంతో నటనతో కుర్రకారుకు నిద్ర లేకుండ చేస్తున్న ఈ భామ తాజాగా మరో ఫోటోతో హల్ చల్ చేస్తుంది.స్విమ్మింగ్ పూల్ స్టిల్స్ ద్వారా అభిమానుల మతులు పోగొట్టేస్తోంది. ఈ ఫోటోలో బికినితో దర్శనం ఇచ్చి అందరి మతి పొగొడుతుంది.మెహ్రీన్ స్వంత రాష్ట్రం పంజాబ్.ప్రస్తుతం తెలుగులో ఈ అమ్మడి చేతిలో ఉన్నా సినిమాలు మరో హీరోయిన్కు లేవంటే ఎంతలా ఈ భామ దూసుకుపోతుందో అర్థం చేసుకొవాలి. మొదటి సినిమాలో అచ్చ తెలుగు అమ్మాయిలా లంగ ఓణిలో కనిపించిన మెహ్రీన్ తరువాత రోజులలో మాత్రం గ్లామర్ డోస్ బాగా పెంచింది అనే చెప్పాలి.