నాగచైతన్య, సమంతలు త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరు నిశ్చితార్థం కూడా చేసుకున్న విషయం తెలిసిందే. త్వరలోనే పెళ్లి పీఠలు ఎక్కేందుకు కూడా రెడీ అవుతున క్రమంలో వీరిద్దరికి సంబంధించిన ఏ చిన్న విషయం అయినా కూడా సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. అసలు సంగతిలోకి వస్తే.. ప్రస్తుతం నాగచైతన్య రారండోయ్ వేడుక చూద్దాం అనే సినిమాలో నటించాడు.
ఆ మూవీకి సంబంధించిన ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ చివర్లో నాగచైతన్య ఒక డైలాగ్ చెప్పాడు. అది అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం అంటూ చైతూ చెప్పగా ట్రైలర్ కంప్లీట్ అవుతోంది. ఈ సంగతిన్ని సోషల్ మీడియాలో ఒక వ్యక్తి సమంతను ట్యాగ్ చేస్తూ.. చైతూ ఏమో అంటున్నాడు చూశార అంటూ ట్వీట్ చేశాడు.
{loadmodule mod_custom,Side Ad 1}
ఆ ట్వీట్ కు రెస్పాన్స్ అయిన సమంత సరదాగా తీసుకుంది. అతడి ట్వీట్ కు సమాధానంగా హహహ.. ఆ మాటలు మిగతా అమ్మాయిల గురించి ట్వీట్ చేసింది. సమంత సమయస్ఫూర్తికి అందరు కూడా అభినందించాలి. ఇక ఇదే విషయాన్ని నాగార్జున ట్వీట్ చేస్తూ.. అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం అనే దాంతో నేను అంగీకరించను అంటూ నాగార్జున ట్రైలర్ ను ట్వీట్ చేశాడు. మొత్తానికి సోషల్ మీడియాలో ప్రస్తుతం అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం అనే డైలాగ్ బాగా ట్రెండ్ అవుతుంది.
{youtube}L8rhB3F8VkY{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related