Thursday, May 2, 2024
- Advertisement -

ఏపీ రాజ‌కీయాల‌కు అత‌నే బెస్ట్‌….

- Advertisement -
Nagababu Comments on Pawan Kalyan and Janasena party

వ‌ప‌ర్‌స్టార్ ప‌వ‌ణ్ క‌ళ్యాన్ ఇప్పుడు సినిమా,రాజ‌కీయంగా సంచ‌ల‌నంగా మారారు.రాజ‌కీయాల‌ల్లోకి ఎంట్రీ ఇచ్చారు.2014 ఎన్నిక‌ల్లో భాజాపా-టీడీపీ కూట‌మికి మ‌ద్ద‌తిచ్చిన ప‌వ‌న్ త‌ర్వాత సొంతంగా జ‌న‌సేన పార్టీని స్థాపించారు.

వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీచేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ప‌వ‌న్ రాజ‌కీయం అన్న నాగ‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

{loadmodule mod_custom,GA1}

జబర్దస్త్ జడ్జి నాగబాబు తన సోదరుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మానవత్వాన్ని గుర్తు చేసుకున్నారు. పవన్ గొప్పతనాన్ని గుర్తుచేసుకున్నారు. పవన్ కల్యాణ్ తెలివైన వ్యక్తి అని.. ప్రజా సేవ చేయడంలో అతడు రాజకీయాలకు అతీతంగా పనిచేస్తాడని నాగబాబు అన్నారు. గతంలో కార్గిల్ బాధితులు, హుదూద్, చెన్నై తుఫాను బాధితులకు భారీ ఎత్తున సాయం ప్రకటించాడని చెప్పారు.
ఎన్నికల్లో పవన్ విజయం సాధిస్తాడని.. ఏపీకి భవిష్యత్తులో పవన్ లాంటి వ్యక్తి కావాలన్నారు. పవన్ కల్యాణ్ అద్భుతమైన రాజకీయ వ్యక్తిగా రానిస్తాడని.. తప్పకుండా రాజకీయాల్లో చరిత్ర సృష్టిస్తాడని నాగబాబు నమ్మకం వ్యక్తం చేశారు.

{loadmodule mod_custom,GA2}

ప్ర‌జ‌ల‌కు నిర్వార్థ‌మైన ప్ర‌జాసేవ‌కు స‌రైన వ్య‌క్తి ప‌వ‌నేన‌న్నాడు. 2019 ఎన్నికల్లో పార్టీ గెలిస్తే తప్పకుండా అద్భుతమైన ప్రజాసేవ చేస్తాడని.. కల్యాణ్ బాబు డబ్బును పోగుచేసే వాడు కాదని.. ఎంతోమందికి కోట్లకు కోట్లు ఇచ్చాడని.. అవన్నీ కూడగట్టుకునే వ్యక్తైతే.. ఇప్పుడు అతడూ ఓ ధనవంతుడయ్యేవాడని.. ఏపీ పాలిటిక్స్ బెస్ట్ ఆప్షన్ పవన్ కల్యాణేనని నాగబాబు నొక్కి చెప్పారు.మ‌రి ప‌వ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంత‌మేర‌కు రానిస్తాడో చూడాలి.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}o4n-m3cigyc{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -