Friday, March 29, 2024
- Advertisement -

ఈ సారి త‌ప్ప‌కుండ వ‌స్తానంటున్న తార‌క్‌

- Advertisement -

ఎన్టీఆర్ త‌న అన్న నంద‌మూరి క‌ల్యాణ్ రాం ప్ర‌తి సినిమా ఆడియో ఫంక్ష‌న్‌కు వ‌చ్చి త‌న స‌పోర్టును తెలియ‌జేస్తాడు.కాని క‌ల్యాణ్ రాం ఎమ్మెల్యే సినిమా ఆడియో ఫంక్ష‌న్‌కు తార‌క్ రాలేదు. అప్పుడు కార‌ణాలు చాలానే చెప్పారు. త్రివిక్ర‌మ్ సినిమా కోసం స్పెష‌ల్ లుక్ ట్రై చేస్తున్నారు.అందుకే రాలేద‌నే కామెంట్స్ వినిపించాయి.కానిమ‌హేష్ బాబు భ‌ర‌త్ అను సినిమా ప్రీ రీలిజ్ ఫంక్ష‌న్‌కు ముఖ్య అతిధిగా హ‌జ‌రైయ్యారు.

దీంతో ఎన్టీఆర్‌పై చాలానే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అన్న ఫంక్ష‌న్‌కు రాకుండా మ‌హేష్ ఫంక్ష‌న్‌కు వెళ్ల‌డంతో చాలా విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నాడు ఎన్టీఆర్‌. దీంతో క‌ల్యాణ్ రాం త‌రువాత సినిమా నా నువ్వే సినిమా ఆడియో ఫంక్ష‌న్‌కు వెళ్ల‌డానికి సిద్ధం అయ్యాడు ఎన్టీఆర్‌. ఈ విష‌యాన్ని చిత్ర బృందం ధృవిక‌రించారు.తమన్నా కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, వెన్నెల కిషోర్ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -